టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో కడప జిల్లాకు చెందిన కందుల సోదరులు ఆయనతో భేటీ అయ్యారు. చంద్రబాబు నాయుడు సమక్షంలో కందుల శివానందరెడ్డి, రాజమోహన్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.