: బీసీ, ఎస్టీ నేతలను టీఆర్ఎస్ మోసం చేసింది: అంజన్ కుమార్

బీసీ, ఎస్టీ నేతలను టీఆర్ఎస్ మోసం చేసిందని ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ప్రజాదరణ పొందిన నేతలైన ఆలె నరేంద్ర, రవీంద్ర నాయక్ వంటి నేతలను టీఆర్ఎస్ మోసం చేసిందని అన్నారు.

More Telugu News