: దాహం తీర్చేందుకు 15 కోట్లివ్వండి: రఘువీరా

అనంతపురం జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు 15 కోట్ల రూపాయలు ఇవ్వాలని గవర్నరుకు ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాదులో గవర్నర్ నరసింహన్ ను కలిసిన సందర్భంగా, సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న వారిపై కేసులు ఎత్తివేయాలని కోరారు.

More Telugu News