: బీజేపీ కార్యాలయానికి బంగారు లక్ష్మణ్ భౌతికకాయం తరలింపు

బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ భౌతికకాయాన్ని హైదరాబాద్ నాంపల్లిలోని కార్యాలయానికి తరలించారు. ఆయన పార్థివదేహాన్ని చివరిసారి దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివస్తున్నారు.

More Telugu News