: లక్ష్మణ్ భౌతికకాయానికి టీడీపీ నేతల నివాళి

బీజీపీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ భౌతికకాయానికి టీడీపీ నేతలు నివాళులు అర్పించారు. వీరిలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఉన్నారు.

More Telugu News