: ముగిసిన 15వ లోక్ సభ సమావేశాలు: నిరవధిక వాయిదా

15వ లోక్ సభ సమావేశాలు ముగిశాయి. ముగింపు సందర్భంగా స్పీకర్ మీరా కుమార్ మాట్లాడుతూ, మొదటి మహిళా స్పీకర్ గా తనను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. సభలో ఎక్కువ మంది మహిళలు ఉంటే సంతోషంగా ఉండేదని అన్నారు.

More Telugu News