: ఓటింగ్ కు పట్టుబడుతున్నా పట్టించుకోలేదు: జగన్

రాజ్యసభలో చర్చకు అంగీకరించినప్పుడు, ఓటింగ్ ఎందుకు జరపలేదని వైకాపా అధినేత జగన్ ప్రశ్నించారు. రాజ్యసభలో ఓటింగ్ కు బీజేపీ పట్టుబడుతున్నా, కొందరు అడ్డుకుంటున్నారన్న నెపం చూపి ఓటింగ్ కు అనుమతించలేదని విమర్శించారు. మీ చావు మీరు చావండన్నట్టు ప్రవర్తించారని దుయ్యబట్టారు.

More Telugu News