: రాహుల్, మోడీ భాయ్ భాయ్: సీమాంధ్ర ఎంపీల నినాదాలు

లోక్ సభలో రాష్ట్ర పునర్విభజన బిల్లుపై చర్చ కొనసాగుతుండటంపై సీమాంధ్ర ఎంపీలు తీవ్ర నిరసనకు దిగారు. బిల్లును పాస్ చేయడానికి కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్ అయ్యాయని విమర్శించారు. రాహుల్, మోడీ భాయ్ భాయ్ అంటూ నినదించారు.

More Telugu News