: ప్రారంభమైన లోక్ సభ

ఈ రోజు లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు సభలో ప్రవేశపెడుతున్న బిల్లుల వివరాలను మంత్రులు, సభ్యులు చదివి వినిపిస్తున్నారు. సభలో సీమాంద్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు సమైక్యాంధ్ర నినాదాలు చేస్తున్నారు. అయితే, ఆందోళన మధ్యే సభను స్పీకర్ మీరాకుమార్ కొనసాగిస్తున్నారు.

More Telugu News