: ఇది మా ఆఖరి పోరాటం: అశోక్ బాబు

ఏపీఎన్జీవో నేత అశోక్ బాబు నేడు ఢిల్లీలో ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ, రేపటి మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ధీమాగా చెప్పారు. ఇది తమ ఆఖరి పోరాటమని అభివర్ణించారు. ఈ ధర్నాకు జాతీయ పార్టీల నేతలను ఆహ్వానించామని తెలిపారు. సీఎం కిరణ్ ను కూడా ధర్నాకు పిలిచామని చెప్పారు. రాష్ట్ర విభజనకు నిరసనగా ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఏపీఎన్జీవోలు రేపు, ఎల్లుండి మహాధర్నా కార్యక్రమం చేపడుతున్న సంగతి తెలిసిందే.

More Telugu News