: ముఖ్యమంత్రితో మంత్రి కాసు భేటీ

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో క్యాంపు కార్యాలయంలో మంత్రి కాసు కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. అయితే, భేటీకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News