: కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులకు గాంధీభవన్ లో సన్మానం

కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులకు గాంధీభవన్ లో సన్మాన కార్యక్రమం జరిగింది. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన కేవీపీ రామచంద్రరావు, ఎం.ఏ.ఖాన్, తిక్కవరపు సుబ్బరామిరెడ్డిలను బొత్స, ఆనం, జానారెడ్డి సన్మానించారు.

More Telugu News