: టీడీఎల్పీ సమావేశం ప్రారంభం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీఎల్పీ (శాసనసభా పక్ష) సమావేశం ప్రారంభమైంది. మోత్కుపల్లి నర్సింహులు మినహా టీడీపీ నేతలంతా రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా లోక్ సత్తా ఓటేసింది.

More Telugu News