: తొలి ఓటు వేసిన స్పీకర్ నాదెండ్ల

రాజ్యసభ ఎన్నికల్లో తొలి ఓటును స్పీకర్ నాదెండ్ల మనోహర్ వేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా తన ఓటు వేశారు. మిగతా ఎమ్మెల్యేలు శాసనసభ కమిటీ హాలులో బారులు తీరి ఓటు వేస్తున్నారు.

More Telugu News