: ఈ సాయంత్రం జీవోఎం మీడియా సమావేశం

ఈ సాయంత్రం నాలుగు గంటలకు మంత్రుల బృందం (జీవోఎం) మీడియా సమావేశం జరగనుంది. బృందంలో సభ్యులు చిదంబరం, కమల్ నాథ్, మనీష్ తివారి వచ్చే పార్లమెంటు సమావేశాలపై మాట్లాడనున్నారు. కాగా, రేపు జీవోఎం తదుపరి భేటీ జరగనున్న సంగతి తెలిసిందే.

More Telugu News