: తెలంగాణ ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరు: మాజీ మంత్రి శంకర్ రావు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నాటకాలు ముగిశాయని మాజీ మంత్రి శంకర్ రావు అన్నారు. ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరని అన్నారు.

More Telugu News