: ఓటింగ్ జరిపి బిల్లును ఓడించాలన్నదే మా ఉద్దేశం: బొత్స

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లుపై ఓటింగ్ జరిపి ఓడించాలన్నదే తమ ఉద్దేశమని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన బిల్లు తిరస్కరణ అంటే... బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని అర్థమని ఆయన వివరించారు.

More Telugu News