: సీఎం మాట మార్చారు: మోత్కుపల్లి

రాష్ట్ర విభజన అంశంపై అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడతానని చెప్పిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మాట మార్చడం శోచనీయమని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, సీఎం తన తీరు మార్చుకోవాలని సూచించారు.

More Telugu News