: శాసనమండిలి సోమవారానికి వాయిదా

శాసనమండలి సోమవారానికి వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ, సీమాంధ్ర నేతల నినాదాలతో గందరగోళం నెలకొంది. దీంతో శాసనమండలిని ఛైర్మన్ చక్రపాణి సోమవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

More Telugu News