: కాకతీయ ఉత్సవాలు ప్రారంభం

వరంగల్ లో కాకతీయ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, సారయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి ఉత్సవాలను ప్రారంభించారు. ఖిలా వరంగల్, వెయ్యి స్థంభాల గుడి, రామప్ప ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలను తిలకించేందుకు వేలాదిమంది ప్రజలు తరలివచ్చారు.

More Telugu News