: తిరుమలలో అగ్నిప్రమాదం

పవిత్ర తిరుమలలో ఇవాళ అగ్నిప్రమాదం సంభవించింది. కొండమీదున్న ఒక మందుల దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి విస్తరించాయి. దీంతో అక్కడ భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

More Telugu News