: లోక్ పాల్ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందుతుందని భావిస్తున్నా: కమల్ నాథ్

లోక్ పాల్ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరుగుతోంది. అయితే బిల్లు ఇవాళ సభ ఆమోదం పొందుతుందని భావిస్తున్నానని కాంగ్రెస్ నేత కమల్ నాథ్ చెప్పారు. బిల్లుకు సమాజ్ వాది పార్టీ మద్దతు ఇస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

More Telugu News