: పార్లమెంటు ఉభయసభలు ప్రారంభం.. వాయిదా

పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. మొదలైన వెంటనే లోక్ సభ, రాజ్యసభల్లో ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఉభయసభల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దాంతో, ఇరు సభలూ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి.

More Telugu News