: రాజస్థాన్ రాష్ట్రంలోని చురు ఎన్నికలో బీజేపీ విజయదుందుభి

రాజస్థాన్ రాష్ట్రంలోని చురు విధానసభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ విజయ దుందుభి మోగించింది. డిసెంబరు 13న జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఆర్.ఎన్.రాథోడ్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి హాజీ మక్భూల్ పై 24 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. డిసెంబరు ఒకటో తేదీన జరగాల్సిన చురు ఎన్నిక బీఎస్పీ అభ్యర్థి మృతితో డిసెంబరు 13న జరిగింది.

More Telugu News