: కాలేజీలో పేలిన యాసిడ్ బాటిళ్లు.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు

రంగారెడ్డి జిల్లా బాచుపల్లి వద్ద గాయత్రీ కాలేజీ స్టోర్ రూమ్ లో ఉంచిన యాసిడ్ బాటిళ్లు పేలడంతో ఇద్దరు విద్యార్థులకు తీవ్రంగా గాయలయ్యాయని సమాచారం. గాయపడ్డ వారిని యశోదా ఆస్పత్రికి తరలించారు.

More Telugu News