: ముఖ్యమంత్రితో టీజీ భేటీ

సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మంత్రి టీజీ వెంకటేశ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో సమైక్య ఉద్యమం, ఉద్యోగుల సమ్మె విరమణ తదితర అంశాలపై వీరు చర్చిస్తున్నారు.

More Telugu News