: శుభారంభం అందించిన ఓపెనర్లు.. భారత్ 104/0

భారత్, ఆస్ట్రేలియా మధ్య జైపూర్లో జరుగుతున్న రెండో వన్డేలో భారత ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. 360 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన భారత్ 16 ఓవర్లు ముగిసేసరికి సెంచరీ మార్కును చేరుకుంది. ఓపెనర్లు శిఖర్ ధావన్(46), రోహిత్ శర్మ(46) ధాటిగా ఆడుతున్నారు.

More Telugu News