: దీటుగా జవాబిస్తున్న టీమిండియా

ఆసీస్ విసిరిన 360 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా దీటుగా ఆడుతోంది. జైపూర్లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత జట్టు 11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 37 పరుగులతోనూ, రోహిత్ శర్మ 31 పరుగులతోనూ ఆడుతున్నారు. భారత్ విజయానికి 39 ఓవర్లలో 280 పరుగులు చేయాలి.

More Telugu News