విశాఖపట్నం సింహాద్రి ఎన్టీపీసీలోని మొదటి యూనిట్ లో సాంకేతిక లోపం కారణంగా విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దీంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం కలిగింది.