మహారాష్ట్రలోని షిర్డీలో సాయిబాబా మందిరానికి విజయదశమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. మూడు రోజులలో ఆలయ హుండీ ఆదాయం 3.44 కోట్ల రూపాయలు వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.