: సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల 'ఛలో ఢిల్లీ' వాయిదా

సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు నిర్వహించ తలపెట్టిన 'ఛలో ఢిల్లీ' కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు సాయిబాబా తెలిపారు. తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.

More Telugu News