: మరోసారి కాల్పులకు తెగబడిన పాక్

పాక్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్ లోని భింబర్ సెక్టార్ లో పాక్ సైన్యం కాల్పులు జరిపింది. భారత్ బలగాలు, పాక్ సైన్యం మధ్య హోరాహోరీ కాల్పులు కొనసాగుతున్నట్టు సమాచారం.

More Telugu News