తెలంగాణ నోట్ కు వ్యతిరేకంగా కడప జిల్లా సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక 72 గంటల జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. కడపలో దుకాణాలు, వాణిజ్య సముదాయాలను జేఏసీ నేతలు మూసివేయించారు.