: సిక్కింలో స్వల్ప భూకంపం

సిక్కింలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.0 గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు.

More Telugu News