: 275 కిలోల గంజాయి పట్టివేత

విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం గుత్తులపట్టు ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న 275 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

More Telugu News