: లంచం కేసులో రైల్వే శాఖ మాజీ మంత్రి మేనల్లుడికి బెయిల్

లంచం కేసులో రైల్వే శాఖ మాజీ మంత్రి పవన్ బన్సల్ మేనల్లుడు విజయ్ సింగ్లాకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు మరో ముగ్గురికి బెయిల్ ఇచ్చింది.

More Telugu News