: ఏపీఎన్జీవోల సమ్మెపై తీర్పు వాయిదా

ఏపీఎన్జీవోల సమ్మెపై హైకోర్టు తీర్పు వాయిదాపడింది. అంతకుముందు ఏపీఎన్జీవోల లిఖిత పూర్వక వాదనలను స్వీకరించింది. సమ్మె చట్టబద్దం కాదంటూ వేసిన పిటిషన్ పై కొన్ని రోజుల నుంచి సాగిన వాదనలను కోర్టు విన్నది.

More Telugu News