కరీంనగర్ జిల్లాలో 138 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులపై సీఐడీ కేసు నమోదైంది. పదోన్నతి కోసం తప్పుడు ధృవపత్రాలు సమర్పించారని ఉపాధ్యాయులపై సీఐడీ కేసులు నమోదుచేసింది.