సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మంత్రులు గంటా, శైలజానాథ్, శత్రుచర్ల కలిశారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితిపై వీరు చర్చించారు.