: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏడో వేతన సంఘం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కేంద్రం ఇవాళ ఏడో వేతన సంఘాన్ని ప్రకటించింది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆరో వేతన సంఘం సిఫారసులను అమలు చేస్తూ వేతనాలు చెల్లిస్తోంది.

More Telugu News