ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై వారు చర్చిస్తున్నట్టు సమాచారం.