: గుంటూరు జిల్లాలో విద్యా సంస్థల బంద్

ఏపీఎన్జీవోల పిలుపు మేరకు గుంటూరు జిల్లాలో విద్యా సంస్థల బంద్ కొనసాగుతోంది. నేటి నుంచి ఈ నెలాఖరు వరకు జరగనున్న బంద్ కు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మద్దతు పలికాయి. ప్లే స్కూల్ నుంచి ఇంజినీరింగ్ కాలేజీల వరకు అన్నీ మూతపడ్డాయి. గుంటూరులో సమైక్యవాదులు లాడ్జి సెంటర్ నుంచి విలాస్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు.

More Telugu News