: ఎస్పీ అధినేత ములాయం సింగ్ కు ఊరట

సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కు అక్రమాస్తుల కేసులో ఊరట లభించింది. ఆయన ఆస్తుల కేసులో కొన్నాళ్ల నుంచి దర్యాప్తు చేస్తున్న సీబీఐ కేసును మూసివేసింది.

More Telugu News