: జగన్ కు రిమాండ్ పొడిగింపు

అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నాంపల్లి సీబీఐ కోర్టు అక్టోబరు 3 వరకు రిమాండ్ పొడిగించింది. నిమ్మగడ్డ ప్రసాద్, కేవీ బ్రహ్మానందరెడ్డిలకు కూడా అదే తేదీ వరకు రిమాండ్ విధించింది. మరోవైపు, ఓఎంసీ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, సహాయకుడు అలీఖాన్ కు కూడా అక్టోబరు మూడు వరకు రిమాండ్ విధించింది.

More Telugu News