: శ్రీకృష్ణ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోవాలి: పురందేశ్వరి

రాష్ట్రాన్ని విభజించే విషయమై శ్రీకృష్ణ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర మంత్రి పురందేశ్వరి కోరారు. సమైక్యాంధ్ర కోసం చివరి వరకూ ప్రయత్నం చేస్తామని ఆమె ఢిల్లీలో మీడియాతో అన్నారు. రాష్ట్ర విభజనపై తమకు సమాచారం లేదన్నారు.

More Telugu News