: తెలంగాణ అంశంపై యూపీఏ సమన్వయ కమిటీ భేటీ రేపే

యూపీఏ సమన్వయ కమిటీ సమావేశం రేపు మధ్యాహ్నం ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో మూడు గంటలకు జరగనుంది. మిత్రపక్షాలతో జరగనున్న ఈ భేటీలో తెలంగాణ అంశంపై కాంగ్రెస్ చర్చించనుంది. వెంటనే సాయంత్రం 5.30 గంటలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నివాసంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అయ్యే అవకాశం ఉందని సమాచారం. దీన్ని బట్టి తెలంగాణ అంశంపై కసరత్తును కాంగ్రెస్ ముమ్మరం చేసినట్లు కనబడుతోంది.

More Telugu News