సీఎం జగన్ ను కలిసిన నోబెల్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్ధి

సీఎం జగన్ ను కలిసిన నోబెల్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్ధి
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డిని నోబెల్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్ధి కలిశారు. పాఠశాల విద్యలో చేపడుతున్న కార్యక్రమాల ద్వారా ఏపీ మోడల్‌ స్టేట్‌గా నిలుస్తుందని నోబెల్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్ధి అన్నారు.
Jagan
noble
kailash satyarthi
Andhra Pradesh

More Press News