దేశ పునర్నిర్మాణానికి అహర్నిశలు కృషి చేసిన మహనీయులు బాబూ జగ్జీవన్ రామ్: సీఎం జగన్

Related image

నేడు బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆయనకు ఘన నివాళి అర్పించారు.స్వాతంత్ర్య సమరయోధులు, సంఘసంస్కర్త, అనేక ఉన్నత పదవులను అలంకరించి దేశ పునర్నిర్మాణానికి అహర్నిశలు కృషి చేసిన మహనీయులు బాబూ జగ్జీవన్ రామ్ అని సీఎం కొనియాడారు.

More Press Releases