రాయలసీమ జిల్లాల్లో జనసేన ఇంఛార్జులను నియమించిన పవన్ కల్యాణ్!

రాయలసీమ జిల్లాల్లో జనసేన ఇంఛార్జులను నియమించిన పవన్ కల్యాణ్!

రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జుల నియామక ప్రక్రియలో భాగంగా రాయలసీమలోని మూడు జిల్లాల్లో పలు నియోజకవర్గాలకు ఇంఛార్జులను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నియమించారు. రాజంపేట పార్లమెంటు స్థానంతోపాటు అనంతపురం జిల్లాకి చెందిన ఏడు, కడప, కర్నూలు జిల్లాలకు సంబంధించి నాలుగేసి అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జులను నియమించారు. 

అనంతపురం జిల్లా:

1. అనంతపురం అసెంబ్లీ  - టి.సి. వరుణ్

2.ధర్మవరం  - చిలకం మధుసూదన్ రెడ్డి

3.రాయదుర్గం  - కె.మంజునాథ్ గౌడ్

4.రాప్తాడు -  సాకే పవన్ కుమార్

5.హిందూపురం - ఆకుల ఉమేష్

6.తాడిపత్రి - కదిరి శ్రీకాంత్ రెడ్డి

7.కదిరి -  భైరవ ప్రసాద్

కడప జిల్లా: 

రాజంపేట పార్లమెంట్: సయ్యద్ ముకరం చాంద్

1.కడప అసెంబ్లీ - సుంకర శ్రీనివాస్

2.రైల్వే కోడూరు - డా. బోనాసి వెంకట సుబ్బయ్య

3.రాయచోటి -  షేక్ హుస్సేన్ బాషా

4.మైదుకూరు -  పందిటి మల్హోత్ర

కర్నూలు జిల్లా :

1.పాణ్యం -  చింతా సురేష్

2.ఎమ్మిగనూరు - రేఖా గౌడ్

3.ఆదోని -  మల్లికార్జున రావు (మల్లప్ప)

4.నందికొట్కూరు -  డా. అన్నపరెడ్డి బాలవెంకట్

Jana Sena
Pawan Kalyan
Andhra Pradesh

More Press News