హైటెక్‌ సిటీ - రాయదుర్గం మెట్రో మార్గాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్!

Related image

తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి హైటెక్‌సిటీ - రాయదుర్గం 1.5 కి.మీ మెట్రో మార్గాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం హైటెక్‌ సిటీ నుంచి రాయదుర్గం వరకు మెట్రోలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, అధికారులతో కలిసి మంత్రులు ప్రయాణించారు.

More Press Releases